Today Telugu News Updates

కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడి విషయం పై స్పందించిన కేటీర్ :-

ktr responds for public tweet


KTR responds for public tweet in twiiter about coroprate hospitals:: కరోనా బారిన పడ్డ పేద ,మధ్యతరగతి కుటుంబాలు అప్పుచేసి కార్పొరేట్ ఆస్పత్రిలో చేరితే ,తెచ్చిన అప్పు సరిపోక మళ్ళి అప్పు మీద అప్పు తెచ్చి ఈ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి . ఇలా లక్షల ఫీజులను వసూలు చేస్తున్న విషయాన్నీ ఒక బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంత్రి కేటీర్ స్పందించి , కార్పొరేట్ ఆస్పత్రులపై తగిన చెర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారిని కోరారు . ఇలా కరోనా సమయాన్ని అదునుగా తీసుకొని అధిక ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటు అని మంత్రి కేటీర్ కార్పొరేట్ ఆస్పత్రులపై తన ఆగ్రహాన్ని వెళ్లదీశాడు .

అదేవిదంగా ఇటీవల ఆరు అంబులెన్సులను మంత్రి కేటీర్ తన పుట్టినరోజు నాడు ప్రకటించిన విదంగానే తన మాటను నెరవేర్చి . ఆ ఆరు వాహనాలను ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button