Today Telugu News Updates

కరోనా సోకినా వ్యక్తి ఇంట్లో వంట చేసుకొని తిని మరీ దొంగతనం

Thief on corona patient house

Thief on corona patient house:: వివరాల్లోకి వెళితే జంషెడ్ పూర్ కి చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకి హాస్పిటల్ పాలయ్యాడు , దీనితో అక్కడి ఏరియా మొత్తం కాంటెన్మెంట్ జోన్ గా ప్రకటించారు , ఇదే అదునుగా ఒక దొంగ ఆ ఇంట్లో చొరబడి యాబై వేయిల రూపాయల నగదు తో పాటు , మరో యాబై వేయిల రూపాయల నగలు దొంగిలించి , ఇక ఎవరు రారు అనుకున్నాడో ఏమో వంట చేసుకొని మరి తిని వెళ్ళిపోయాడు .

అక్కడ డోర్ తీసి ఉండటంతో ఇంటిదగ్గర వారు పేషెంట్ వాళ్ళ తమ్ముడి కి సమాచారం ఇవ్వగా విషయం బయటపడింది , అయితే కరోనా సోకినా వ్యక్తి భార్య పిల్లలు వాళ్ళ సొంతూరులో ఉండటం ఇలా కాంటెన్మెంట్ జోన్ ప్రకటించటం ఇవన్నీ ఆ దొంగకి కలిసొచ్చాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button