Tollywood news in telugu

మహేష్ బాబు నిర్ణయం… అభిమానులకు పండగే !

maheshbabu
maheshbabu

maheshbabu కరోనా కారణంగా ఈ సంవత్సరం వృధాగా గడుస్తుంది అనుకున్నాడో ఏమో,  తన అభిమానులకు వచ్చే సంవత్సరం సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది.

‘గీతా గోవిందం ‘ సినిమాతో బ్లాక్ బాస్టర్  కొట్టిన దర్శకుడు పరశురామ్ తో హీరో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చేస్తున్నవిషయం తెలిసిందే.

అలాగే ‘అలా వైకుంఠపురం ‘ తో హిట్ తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ రీసెంట్ గా మహేష్ కు ఒక మంచి కథ ను చదివి వినిపించాడట, ఆ కథవిన్నా మహేష్ వెంటనే తన అంగీకారాన్ని తెలియజేసాడని సమాచారం.

అయితే వచ్చే ఏడాది మహేష్ బాబు ఈ ఇద్దరు డైరెక్టర్లతో  సినిమా చేసే అవకాశాలు ఉండనున్నాయి. ఇదే గనక జరుగుతే మహేష్ బాబు ఫాన్స్ కి ఒక పెద్ద పండగ రానుంది అని చెప్పవచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button