Tollywood news in telugu

వామ్మో ఆర్జీవి “మర్డర్” మూవీ ప్రెస్ మీట్ అక్కడ పెడుతాడటా…!

కాంట్రవర్సి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల ప్రణయ్ హత్య, మారుతి రావు ఆత్మహత్యల ఆధారంగా మర్డర్ అనే సినిమా తెరకెక్కించినట్లు అందరికీ తెలిసిందే. ఈ మర్డర్ సినిమాను ఆపివేయాలని అమృత కోర్టులో కేసు వేసిన…ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆర్జివి ఈ నెల 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను ఈ నెల 22న మిర్యాలగూడలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రణయ ఆత్మహత్య చేసుకున్న పట్టణంలోనే ఆర్జీవీ ప్రెస్ మీట్ పెట్టడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు…

ప్రణయ్- అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో..అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించి.. చివరికి మారుతీ రావు కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button