Today Telugu News Updates

Ap govt ration home delivery |ఆంధ్ర ప్రజలకు శుభవార్త వినిపించిన సీఎం జగన్….!

Ap govt ration home delivery : “నేను ఉన్నాను నేను విన్నాను” అన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంటూ.. ప్రజల సమస్యలు తీరుస్తానని హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత సీఎం గా ఎన్నికైన తర్వాత జగన్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సఫలం అవుతున్నారు.. అలాగే జగన్ ఈ కొత్త సంవత్సరానికి ఆంధ్ర ప్రజలకు ఒక శుభవార్త వినిపించాబోతున్నారు

ఎన్నికలకు ముందు ..తను అధికారంలోకి వస్తే ఇంటింటికి రేషన్ బియ్యం అందజేస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.ఈ మేరకు జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు డోర్ డెలివరీ చేస్తామని అధికారికంగా ప్రకటించాడు. దీని కోసం 9,260 ట్రక్కులను ఏర్పాటు చేశారు.. ఈ వాహనాలను బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు… దీనికి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button