Today Telugu News Updates

Ap Re-survey-ఏపీలో భూ రీ-సర్వే పక్రియ ప్రారంభం….!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష” పథకం ద్వారా భూముల రీ సర్వే పక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఈ మేరకు కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కూలర్ ఈ సర్వే పై సీఎం జగన్ చర్చించారు. ఈ సర్వేను 2023 వరకు మూడు దశల్లో రీ సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. డిసెంబర్ 22 నుంచి ఈ రీసర్వే రాష్ట్రవ్యాప్తంగా మొదలు కానుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button