Today Telugu News Updates

ఒక మైనర్ బాలికపై రెండు సంవత్సరాలుగా ఏఎస్సై అత్యాచారం !

ఒక  రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ ​ ఏఎస్సైని మల్కాజిగిరి పోలీసులు శనివారం నాడు  అరెస్ట్ చేశారు. ఆనంద్ బాగ్ లో ఉండే తన్ కచన్ లాలూ అలియాస్ సెబాస్టియన్  ఆర్పీఎస్ఎఫ్ లో ఏఎస్సైగా జాబ్ చేస్తున్నాడు.

రెండు సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై  లైంగిక దాడికి పాల్పడుతూ.. ఈ విషయం ఎవరికైనా చెప్తే ప్రాణాలు తీస్తా అని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్నీ డిసెంబర్  6న  తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజిగిరి పోలీసులు లాలూ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. 

ఈ నిందితునిపై ముషీరాబాద్ పోలిస్స్టేషన్ పరిధిలో 2017లో ఓ మర్డర్ కేసు కూడా నమోదై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button