sports news in telugu

India tour england 2021 squad: ఇంగ్లాడ్ టెస్ట్ కోసం పోటీ పడబోతున్న ఇండియా స్క్వాడ్ ఇదే…

India tour england 2021 squad: ఇటీవలే ముగిసిన ఆసీస్ నాలుగు టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించగా… తుదిపరి ఇంగ్లాడ్ టూర్ కోసం టీం ఇండియా స్క్వాడ్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

బీసీసీఐ 18మంది టీం క్రికెటర్ల స్క్వాడ్లను మొదట జరుగునున్న 2 టెస్ట్ మ్యాచ్లకు ఎంపిక చేసింది. మొత్తం ఇంగ్లాండ్- భారత్ టూర్ 4 టెస్టులు,5 T20 లు, 3 ODI లు .. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు కొనసాగనుంది. ఈ అన్ని మ్యాచ్లు చెన్నై, పూణే, అహ్మదాబాద్ లొనే జరుగనున్నాయి.

మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లల ఇండియా స్క్వాడ్ :-

1.విరాట్ కోహ్లీ (కెప్టెన్)
2.అజింక్య రహానే (వైస్ కెప్టెన్)
3.రోహిత్ శర్మ
4.శుభమన్ గిల్
5.చేతేశ్వర్ పుంజారా
6.హార్దిక్ పాండ్య
7.రిషబ్ పంత్
8.వ్రిద్ధిమన్ స్వాహా
9.హార్దిక్ పాండ్య
10.కె. ఎల్. రాహుల్
11.ఇషాంత్ శర్మ
12.జస్ ప్రీత్ బూమ్రా

  1. అశ్విన్
  2. కుల్దీప్ యాదవ్
  3. ఆక్సర్ పటేల్
  4. మొహమ్మద్ సిరాజ్
  5. శార్దూల్ ఠాగూర్
  6. మాయక్ అగర్వాల్

అదనపు ప్లేయర్ల:-

ks .భారత్( వికెట్ కీపర్), అభిమన్య ఈశ్వరన్, శబస్ నదీమ్,రహుల్ చహార్

నెట్ బౌలర్లు:-

అంకిత్ రాజపుత్, ఆవేశ్ ఖాన్,సందీప్ వార్నర్,కె. గౌతమ్,సౌరభ్ కుమార్

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button