Today Telugu News Updates
ఇంటర్ పాసైతే 25 వేలు , డిగ్రీ పాసైతే 50 వేలు
బీహార్ ఎన్నికల్లో వరాల జల్లు కురిపిస్తున్నాడు సీఎం నితీశ్ కుమార్, మహిళ ఓటర్లను ఆకట్టు కోవటం లో బాగంగా ఇంటర్ పాసైతే పాసైతే 25 వేలు , డిగ్రీ పాసైతేపాసైతే 50 వేలు స్కీమ్ పెట్టాడు.
ఇక ఉద్యోగాలలో పంచాయితీ స్థానిక సంస్థల్లో మహిళలకి 50 శాతం అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 35శాతం అంటూ ప్రకటించాడు. వెనకబడిన వాళ్ళని అలాగే మహిళల అభివృద్ధికి ఈ పథకాలు ఉపయోగం అవుతాయని తెలిపాడు. మరి ఈ వరాలు ఎంత వరకు ఉపయోగకరం గా మారుతయో చూడాలి.