Tollywood news in telugu

Pitta Kathalu: నలుగురు కథానాయకులు పిట్టకథలో పిట్ట పిట్ట లాడుతున్నారు.

టాలీవుడ్ లో ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అందచందాలను ప్రదర్శిస్తే ప్రేక్షకులు తెగ ఆనంద పడిపోతారు.. మరి అలాంటిదే ఓ రొమాంటిక్ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో నలుగురు అగ్ర హీరోయిన్ల నటిస్తున్నారు..మంచు లక్ష్మి, శృతిహాసన్, అమలాపాల్ అందచందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించే బోతున్నారు

పిట్ట కథలు చిత్రంలో నాలుగు కథలు ఉంటాయి. ఇవి యంతలొజీకి సంబంధించినవి. ఈ నాలుగు కథలకు నాలుగు వైవిధ్యమైన దర్శకులు తరుణ్ భాస్కర్ నందినిరెడ్డి ,నాగ్ అశ్విన్, సంకల్ప రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సత్యదేవ్,ఆసీమా నర్వెల్ కూడా నటిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు బాలీవుడ్లో భారీ హిట్ సాధించిన లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి రీమేక్ అని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న నెట్ ఫ్లిక్ లో లో విడుదల చేయబోతున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button