Today Telugu News Updates

కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కంపెనీ బాధ్యత వహించదు !

Serum Institute of India 'CEO Other Poonavalla

కరోనా తో బాధపడుతున్న వారు మా కంపెనీ  వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏదైనా  సైడ్ ఎఫెక్ట్స్ కి దారితీస్తే ,  టీకా కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదని ‘ సీరం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అదర్ పూనావల్లా వెల్లడించారు.  అనుకోకుండా ఆ కరోనా సోకిన వ్యక్తికి టీకా వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తీ బాధ్యత   ప్రభుత్వమే తీసుకొనే విదంగా సీఎం తో చర్చలకు సిద్ధం అవుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం కంపెనీలకు  అండగా నిలవకపోతే టీకా కంపెనీలు ప్రయోగాలు చేయడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయం పై  దేశాల్లోని వ్యాక్సిన్ తయారీదారులు చర్చించుకుంటున్నారు. వ్యాక్సిన్‌‌తో ఏదైనా సీరియస్ సమస్యలు వస్తే  కంపెనీలపై కేసు వేసే ఛాన్స్ ఉంది. ఈ టైం లో ప్రభుత్వం పట్టించుకోకపోతే  టీకా సంస్థలు భయపడతాయి.

అందువల్ల ప్రభుత్వం తయారీదారులకు అండగా నిలిచే  బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. ఈ విషయం లో అమెరికా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని  పూనావల్లా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button