Today Telugu News Updates

Tirupati: వెంట్రుకలు 28000 per kg…!

భారత దేశంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రంగా తిరుపతి దేవస్థానం పేరుగాంచింది దేవుని దర్శించుకోవడానికి ఎందరో ప్రముఖులు , విదేశీయులు ఎక్కడెక్కడినుండో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి హుండీ ఆదాయం కూడా బాగానే వస్తుంది.

మరి అలాంటి పుణ్యక్షేత్రంలో జోరుగా వెంట్రుకల వ్యాపారం జరుగుతుంది. మొక్కలు మొక్కలు చెల్లించడానికి వచ్చిన భక్తులు తలనీలాలు ఇచ్చిన వెంట్రుకలను కొందరు పూజారులు కిలో వెంట్రుకలకు 28,000/- రూపాయలకు విక్రయిస్తున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలా వెంట్రుకలు అమ్ముకోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యాపారం జరిగితే అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button